మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధి న్యూ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు న్యూ కాలనీలో పాదయాత్ర చేశానని, కాలనీలో నూతనంగా నిర్మించిన సి సి రోడ్డు పనులను, జిహెచ్ఎంసి అధికారులతో కలసి పరిశీలించానని, కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

జిహెచ్ఎంసి అధికారులతో కలసి న్యూ కాలనీలో పర్యటిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, డిఈ ప్రవీణ్, ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ ఆన్వర్, బిఅర్ఏస్ నాయకులు, బి,ఏస్,ఎన్, కిరణ్ యాదవ్, సాయి,శంకర్, లక్ష్మణ్, వరలక్ష్మి, లావణ్య, తిమ్మరాజు, రాజేష్, వెంకటేష్, శివ, నరేష్, వెంకట్, లింగయ్య, కనకరాజు పాల్గొన్నారు.

న్యూకాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్న ఉప్పలపాటి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here