నేటి వార్తలు
కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా అర్బన్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ...
మియాపూర్ డివిజన్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ 23.03.2025 ఆదివారం ఉదయం 10 :00...
అక్రమంగా సెల్లార్ గుంతలు తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి: మిద్దెల మల్లారెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ గుంతను తవ్వుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్...
వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: బేరి రామ్ చందర్ యాదవ్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం...
సంక్షేమమే పరమావధిగా, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ 3 కోట్ల 58 లక్షల 50 వేల...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు, అంజయ్య నగర్, సిద్దిక్...
రాజీవ్ యువ వికాస పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: చంద్రిక ప్రసాద్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాజీవ్ యువ వికాస పథకాన్ని...
జల వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలి: జలమండలి మేనేజర్ బ్రిజేష్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి...
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ హుడా ఫేస్ II లో ఉన్న శిరిడి సాయిబాబా ఆలయ ఆవరణలో...
బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం: బేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ ఉద్యమానికి మద్దతు, సహాయ సహకారాలు అందించాలని...
అనుమతులు లేకుండా సెల్లార్ తవ్విన బిల్డర్పై చర్యలు తీసుకోవాలి: మిద్దెల మల్లారెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంత తవ్వి రోడ్డు పక్కన మట్టి పోసి...
గంగారం పెద్ద చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని గంగారం పెద్ద చెరువును చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...