శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులకు చెందిన ఫోన్ నంబర్లు మారినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్ ఏఈ సుధీర్ కుమార్ ఫోన్ నంబర్ను 8712468968 గా నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఏడీఈ నూతన ఫోన్ నంబర్ ను 8712468951 గా నమోదు చేసుకోవాలని, మాదాపూర్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఫోన్ నంబర్ను 8712469024 గా నమోదు చేసుకోవాలని అన్నారు.