నేటి వార్తలు
మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్...
కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా.. ఎన్టీఆర్ నగర్ సాయిబాబా దేవాలయంలో పూజలు
నమస్తే శేరిలింగంపల్లి: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినం శుభసందర్భంగా ఎన్టీఆర్ నగర్ సాయిబాబా దేవాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా...
“అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్” ప్రారంభం
ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ డా.జి. రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ...
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా అరుణోదయ కళా సమితి లతా...
బిఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం లేదు: గజ్జల యోగానంద్
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి శూన్యమని గజ్జల యోగానంద్ ఆరోపించారు. శేరిలింగంపల్లి...
యువత రాజకీయాలలో రాణించాలి..భవిష్యత్తు యువతరానిదే : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
హఫీజ్ పేట్ డివిజన్, శాంతి నగర్ నుండి బీజేపీలో చేరిన యువకులు, కాలనీ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్...
ప్రతి సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా కృషి చేస్తాం : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి సమస్యను ప్రణాళికా బద్దంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు....
అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తా.. పార్టీ పటిష్టత కోసం కృషిచేస్తా
మియాపూర్ లో క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో...
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ...
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు....
పీజేఆర్ స్టేడియం వద్ద.. ఉచిత మధుమేహ వైద్య శిబిరం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని పీజేఆర్ స్టేడియం వద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పి .ఆర్ .కే హాస్పిటల్...
ప్రకృతి సమతుల్యత పెంపొందించాలి: రవీంద్ర ప్రసాద్ దూబే
నమస్తే శేరిలింగంపల్లి: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, చెట్లను కాపాడి ప్రకృతి సమతుల్యత పెంపొందించాలని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...