నేటి వార్తలు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2 లో నూతనంగా నిర్మాణం...
హైదర్నగర్లో ఇఫ్తార్ విందు
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి మాధవరం...
అన్నమయ్యపురంలో వేసవి వెన్నెల ఉచిత అన్నమయ్య కీర్తనల శిక్షణ తరగతులు
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్య 523వ వర్ధంతి సందర్భంగా ఔత్సాహికులకు అన్నమాచార్య భావన వాహినిలో పద్మశ్రీ డా....
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ స్వీకరించిన మియాపూర్ సర్కిల్ సిబ్బంది
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో...
ఖాజాగూడ ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో శేరిలింగంపల్లి...
మదీనాగూడ హుడా కాలనీలో రోడ్డు గుంతలతో ప్రజలకు ఇబ్బందులు
స్థలాన్ని పరిశీలించిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్...
ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి: ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు...
వేం నరేందర్ రెడ్డికి రాగం నాగేందర్ యాదవ్ శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేయబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ప్రగతి నగర్ లోని నీలిమా హైట్స్ అపార్ట్మెంట్స్ లో అంతర్జాతీయ...
హఫీజ్పేట్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ లోని ప్రేమ్ నగర్ ఎ బ్లాక్ లో ఉన్న హఫీజ్పేట్ మున్నూరు...
రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు రెండు సీట్లు కేటాయించాలి : భేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కనీసం రెండు సీట్లు కేటాయించాలని బీసీ...
గోపాలకృష్ణకు అల్లావుద్దీన్ పటేల్ నివాళి
శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని బి బ్లాక్ లో నివాసం ఉండే గోపాలకృష్ణ కన్నుమూశారు....
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























