నేటి వార్త‌లు

కూకట్‌పల్లి జోన్‌లో సీఎంసీ కమిషనర్ సృజ‌న‌ క్షేత్ర స్థాయి పర్యటన

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న కూకట్‌పల్లి జోన్‌లో క్షేత్ర స్థాయి...

శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘ‌న నివాళులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర ఉప్పర సంఘం...

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘ‌నంగా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్ పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన 27 అడుగుల...

స‌ర్క‌స్ క‌ళాకారుల‌కు అట్టేపల్లి రామప్రభు స‌హాయం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఊరూరా తిరిగి సర్కస్ చేస్తూ జీవనం గడిపే కళాకారులను అట్టేపల్లి రామప్రభు ఆదుకున్నారు....

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆర్టీసీ కార్మికులు త‌మ‌ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ, మియాపూర్ డిపోల ఎదుట‌...

జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో స‌త్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు....

ఆర్‌టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల‌ను వెంట‌నే నెర‌వేర్చాలి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికుల‌కు ఇచ్చిన హామీల‌ను వెంట‌నే నెర‌వేర్చాల‌ని డిమాండ్...

ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని భారాస...

కాలనీలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడ‌మే ల‌క్ష్యం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, ప్రశాంత్...

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల స‌హ‌కారం అవ‌స‌రం: మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99...

అధికారులు జ‌వాబుదారిత‌నంతో ప‌నిచేయాలి: సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న‌ బుధ‌వారం కుత్బుల్లాపూర్ జోన్ సమీక్షా...

కాంగ్రెస్ నాయ‌కులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియ‌దు: నీరటి చంద్రమోహన్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖ‌ర్గేకి ప్ర‌ధాని నరేంద్ర మోడీని విమర్శించే...

Must Read

మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్

మహిళలకు ఎక్కువగా హాని మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...

Featured

హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్‌ స్మ‌శాన‌వాటిక వేలం

మిగిలిన స్థ‌లాల వేలంతో స‌ర్కారుకు భారీ ఆదాయం కోర్టు తీర్పుపై స్థానికుల హ‌ర్షం న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జ‌త్‌న‌గ‌ర్ స‌ర్వేనెంబ‌రు 41/14 లోని స్మ‌శాన‌వాటిక భూమి వేలానికి...

Read More