నేటి వార్తలు
20 రోజుల పాటు వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ వద్ద రోడ్డు విస్తరణ,...
SIR వేగవంతం.. శేరిలింగంపల్లిలో ఇంటింటా ఫారం పంపిణీ, డిజిటలైజేషన్పై ERO నారాయణ్ అమిత్ ఆకస్మిక తనిఖీలు
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం...
దుర్గం చెరువులోకి మురుగునీరు ఇక వద్దు.. వెంట్లు మూసివేత, ఎస్టీపీకి మళ్లింపుపై కమిషనర్ అల్టిమేటం
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా అరికట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)...
ప్రేమ్ నగర్లో డ్రైనేజ్ సమస్యలపై రవికుమార్ యాదవ్ పర్యటన
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి-బ్లాక్ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్, నాలా...
జూలై 24లోపు SIR ఫారం సమర్పించండి.. లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం: ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ...
SIRపై బీఆర్ఎస్ ఫోకస్.. శేరిలింగంపల్లిలో మాధవరం కృష్ణారావు సమీక్ష..
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)...
కుమార్తెను వేధిస్తున్నాడనే కక్షతో హోటల్ కార్మికుడి హత్య
శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లో ఓ హోటల్ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెను వేధిస్తున్నాడనే కక్షతో...
జగన్నాథ రథయాత్రకు కమిషనర్ సృజనను ఆహ్వానించిన ఇస్కాన్ ప్రతినిధులు
శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి...
ఓటు హక్కును కాపాడుకోవాలి: షేక్ చాంద్ పాషా
శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును...
పటేల్ చెరువులో గుర్రపు డెక్క నిర్మూలన.. దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు..
శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో గుర్రపు డెక్క (వాటర్ హైసింథ్) నిర్మూలన,...
అప్పు తీసుకున్నందుకు కాంట్రాక్టర్ల వద్ద 4 ఏళ్ల నుంచి బానిసలుగా పనిచేస్తున్న దంపతులు.. కేసు నమోదు..
శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య ఖర్చుల నిమిత్తం ఇద్దరు దంపతులు చేసిన అప్పుకు గాను కాంట్రాక్టర్ల వద్ద...
కేంద్ర మంత్రి సురేష్ గోపి స్వచ్ఛత పక్వాడ
శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 15 రోజుల స్వచ్ఛత పక్వాడ...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























