నేటి వార్తలు
రఘునాథ్ యాదవ్కు నల్గొండ యాదవుల ఘన సన్మానం..
శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్కు ఉమ్మడి...
కైదమ్మ కుంటకు కొత్త జీవం.. CSR నిధులతో చెరువు సుందరీకరణకు శ్రీకారం..
శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు, ఈర్ల చెరువులను సుందరశోభిత వనాలుగా...
ఈదులకుంట చెరువును కబ్జా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోండి: సీపీఐ నేత పానుగంటి పర్వతాలు
శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ సర్వే నంబర్ 7లో ఉన్న ఈదులకుంట చెరువును ఆక్రమించి...
మదీనాగూడలో TRP మహిళా కమిటీ ఏర్పాటు.. డివిజన్ అధ్యక్షురాలిగా నీలవేణి..
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో నూతన మహిళా కమిటీని ఏర్పాటు...
కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): దివంగత కట్ల మల్లా రెడ్డి స్మారకార్థం కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన...
మియాపూర్ సర్కిల్ ప్రజావాణికి 6 ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. డీసీ శశిరేఖ...
సీఎంసీ ప్రజావాణికి 63 ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో...
యాదవుల అభివృద్ధికి కృషి చేయాలి.. రఘునాథ్ యాదవ్కు బేరి రామచంద్ర యాదవ్ సూచన..
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్ను సంగారెడ్డి జిల్లా యాదవ...
NEET లీకేజీపై ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని AIFDS డిమాండ్
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): NEET పరీక్షా పేపర్ లీకేజీ ఘటన విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని...
వేమన రెడ్డి కాలనీలో డీటైల్డ్ ఇంచ్ ఆర్కిటెక్చర్ కార్యాలయం ప్రారంభం
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Detailed...
8 నెలల చిన్నారికి కొత్త జీవితం.. అరుదైన కిడ్నీ క్యాన్సర్పై విజయం..
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): Medicover Cancer Institute వైద్యులు అత్యంత అరుదైన, వేగంగా మార్పు చెందే స్వభావం...
మురుగు నీటి మళ్లింపు పనులను త్వరగా పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ రామసంద్రం కుంట చెరువు, FCI కాలనీలోని...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























