నేటి వార్తలు
సుందరీకరణను అంద విహీనంగా మారుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి: సామల్ కార్తీక్
శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఇష్టారీతిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలు, వాల్...
మియాపూర్ సర్కిల్ ప్రజావాణికి 3 ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా డిప్యూటీ కమిషనర్...
ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవం
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ...
బూత్ స్థాయితోనే పార్టీ బలోపేతం సాధ్యం: జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో సిద్ధంగా...
ప్రధాని మోదీ సభకు భారీగా తరలిన బీజేపీ నేతలు
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): వివిధ అభివృద్ధి పనుల ప్రారంభ, శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రి...
శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీకాకుళం రాజశ్యామల డాన్స్...
మదీనాగూడలో ఘనంగా నాభిశిల ప్రథమ వార్షికోత్సవం
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామంలో నాభిశిల (బొడ్రాయి) ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు....
బీసీల డిమాండ్లను ప్రశ్నిస్తే అరెస్టులా: బేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): బిసి డిమాండ్లను నెరవేర్చాలని, జన గణనలో కులగణన చేయాలని, బీసీ రక్షణ చట్టాలను...
కులాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులు ఏకమవ్వాలి: వీరధర్మజ స్వామి
హిందుత్వం ఉంటేనే దేశం నిలబడుతుంది: ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
గోపినగర్ లో వైభవంగా హిందూ మహా సమ్మేళనం
పరిసర...
స్మార్ట్ పెరల్స్ ప్రీ స్కూల్లో మదర్స్ డే వేడుకలు
శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ రోడ్ నం.7 మాదాపూర్లోని స్మార్ట్ పెరల్స్ ప్రీ స్కూల్లో మదర్స్ డే...
రాగం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్బంగా సేవా కార్యక్రమాలు
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్,...
బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే కులాల వారీగా గణన అత్యవసరం: జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే కులాల వారీగా గణన అత్యవసరమని, దీని ద్వారా...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























