నేటి వార్తలు
సాయినగర్లో ప్రజా సమస్యలపై గౌతమ్ గౌడ్ పర్యటన
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సాయినగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాల్లింగ్...
మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి.. మిఠాయిలు పంచిన బీజేపీ నేత నీరటి చంద్రమోహన్..
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ...
డిప్రెషన్తో తల్లి ఆత్మహత్య.. శిశువుకు స్వల్ప గాయాలు..
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్లో శుక్రవారం మధ్యాహ్నం విషాద ఘటన...
ఎల్లమ్మబండ 100 ఫీట్ రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి: ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉషముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామరం...
శేరిలింగంపల్లిలో వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించిన జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, మల్కం చెరువును జోనల్ కమిషనర్...
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.8.50 లక్షల సాయం
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి...
దీప్తిశ్రీనగర్ పార్కు కబ్జాపై ఫిర్యాదు.. దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని జనం కోసం డిమాండ్..
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీ పార్కు కబ్జా వ్యవహారంపై జనం కోసం సంస్థ...
ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలుపు ఖాయం: చిర్రా రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శేరిలింగంపల్లి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్...
మేధావుల సమ్మేళనానికి హైదరాబాద్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి ప్రయాణాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్...
యాదవుల దిశ–దశకు భారీగా తరలిరావాలి: భేరి రామచందర్ యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవుల ఐక్యత, స్వాభిమానం, సాధికారత లక్ష్యంగా ఈ నెల 14న నిర్వహించనున్న యాదవుల...
మియాపూర్లో ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ ప్రారంభం
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా...
మోదీ 12 ఏళ్ల పాలన దేశాన్ని మార్చింది: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























