నేటి వార్తలు
దేశ ఐక్యత కోసం పోరాడిన మహానీయుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, దేశ ఐక్యత కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్యాం...
అంగన్వాడీ కేంద్రాలకు బీఎల్వై చారిటబుల్ ట్రస్ట్ అండ
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పేట్ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు, సిబ్బంది...
వర్షంతో మునిగిన రైల్వే అండర్పాస్ రోడ్డు.. బీజేవైఎం వినూత్న నిరసన..
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనగూడ డివిజన్లోని హుడా కాలనీ-పాపిరెడ్డి కాలనీ మధ్య ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న...
కేటీఆర్ చేతుల మీదుగా పాంటిస్ ఏఐ స్టార్టప్ ఆవిష్కరణ
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్లో విప్లవాత్మక ఏఐ స్టార్టప్ పాంటిస్ వెబ్సైట్ను మాజీ ఐటీ మంత్రి కేటీఆర్...
శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంజనీర్స్ ఎన్క్లేవ్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్...
వాలీబాల్ టోర్నమెంట్కు పీజేఆర్ స్టేడియం విద్యార్థులు
శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): పాండిచ్చేరిలో జరగనున్న 2వ ఫెడరేషన్ కప్ వాలీబాల్ టోర్నమెంట్కు చందానగర్ పీజేఆర్ స్టేడియం...
మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డీసీ...
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: ఏఐఎఫ్డీఎస్
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని ఓంకార్ భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్డీఎస్) తెలంగాణ...
మార్తాండనగర్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి: నాగనబోయిన హైమావతి
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూ హఫీజ్పేటలోని మార్తాండనగర్ కాలనీ 40 ఫీట్ల గణేష్ టెంపుల్ రోడ్డులో ఉన్న...
రంగానగర్లో కమిషనర్ సృజన క్షేత్రస్థాయి పర్యటన
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సోమవారం ఉదయం చింతల్ సర్కిల్ పరిధిలోని...
నేతాజీ నగర్ సమస్యల పరిష్కారానికి కమిషనర్కు వినతి
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేతాజీ...
ప్రజావాణిలో 47 ఫిర్యాదులు.. వెంటనే పరిష్కారానికి కమిషనర్ ఆదేశాలు..
శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























