నేటి వార్తలు
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్టు
శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, బీసీ సంఘం అధ్యక్షుడు ముద్దంగుల మల్లేష్...
లింగంపల్లి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
ప్రశాంత్ నగర్ కాలనీలో వాటర్ వర్క్స్ అధికారుల పర్యటన
శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో సాయిబాబా ఆలయ రోడ్డులో డ్రైనేజీ...
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పీజేఆర్ స్టేడియంలో రక్తదాన శిబిరం
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్టీఫెన్,...
ఘనంగా శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక...
పీటీపీ కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ మియాపూర్ సర్కిల్ 48 కార్యాలయంలో పీటీపీ కార్యక్రమంలో భాగంగా మొత్తం...
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి రంజాన్ శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావులతో...
ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషినగర్ కాలనీలో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై ప్రజల్లో...
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం: బీసీ సంఘాల నాయకులు
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్...
భగత్ సింగ్కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్టీఫెన్ తోపాటు ఆయన...
చందానగర్లో వరల్డ్ వాటర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం
శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి...
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా మూడోసారి కుంచ సునీల్ గౌడ్ ఎన్నిక
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో మూడోసారి ఘనవిజయం సాధించిన వైస్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























