నేటి వార్తలు
శ్రీధర్మపురి క్షేత్రంలో అలరించిన నృత్య ప్రదర్శనలు
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్లో ఉన్న శ్రీధర్మపురి క్షేత్రంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం...
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్ఎస్ఐ మృతి
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎస్ఐ మృతి చెందిన...
రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మిరియాల ప్రీతం
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని ఈద్గా వద్ద నిర్వహించిన పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో మిరియాల ప్రీతం పాల్గొన్నారు....
మియాపూర్ మెట్రో గ్రౌండ్లో క్రికెట్ సందడి: పాల్గొన్న అట్టేపల్లి రామప్రభు
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మెట్రో గ్రౌండ్లో ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న క్రికెట్...
ముస్లింలకు భిక్షపతి యాదవ్ శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పండుగ సందర్భంగా మియాపూర్ , హఫీజ్ పేట్, చందానగర్ డివిజన్ లకు...
గోవిందుడికి సత్య కీర్తి నృత్య ధామం వారి కూచిపూడి నృత్యార్చన
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో...
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్...
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, సిటిజన్స్ కాలనీ, చందానగర్, హఫీజ్పేట, వివిధ ప్రాంతలలో ముస్లింల...
నటభూషణ శోభన్ బాబుకు ఘన నివాళి.. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్..
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ సినీనటుడు నటభూషణ శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా వైజాగ్ డాబా గార్డెన్స్లోని...
మెడికవర్ హాస్పిటల్స్ లో ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక...
హాకీ జాతీయ క్యాంపును ప్రారంభించిన హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఏప్రిల్ 1 నుండి 12వ తేదీ వరకు జార్ఖండ్ లోని రాంచీలో మహిళల...
విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి: పల్లె మురళి
శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























