నేటి వార్తలు
బహుజన ఐక్యతతో సమాన న్యాయం సాధించాలి: బేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): పరిగి మండలంలోని మాటుగూడెం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...
వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్గ ఉండాలి: సీఎంసీ కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): తాజాగా కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో మాన్సూన్ సన్నద్ధత చర్యలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
శిల్పారామంలో అలరించిన కర్ణాటక సంగీతం
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా...
మల్కం చెరువు పరిసర ప్రాంతాలను సందర్శించిన డీజీపీ, సైబరాబాద్ కమిషనర్
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): తాజాగా కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో మాన్సూన్ సన్నద్ధత చర్యలను మరింత ముమ్మరం చేస్తూ...
గంగారం వద్ద నీటి నిల్వ సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో తరచూ ఏర్పడుతున్న నీటి నిల్వ (వాటర్లాగింగ్)...
కూకట్పల్లిలో చెత్త తొలగింపు.. ప్రజల భాగస్వామ్యంతో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లకు చెక్..
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలో గుర్తించిన...
ఎల్లమ్మబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ వేగవంతం చేయాలి: ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు, ఎల్లమ్మబండ...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎఫ్డీఎస్ ఆందోళన
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా విక్రయించడం, అధిక ఫీజులు వసూలు చేయడం,...
ఆకలి తీర్చడమే సేవ ధ్యేయం: అట్టేపల్లి రామప్రభు
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం...
గచ్చిబౌలి డ్రైనేజ్ సమస్యపై రవికుమార్ యాదవ్ ఫైర్
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి గ్రామం, ఇందిరా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న నాలా, డ్రైనేజ్ సమస్యలను పరిశీలిస్తూ...
సాయినగర్లో ప్రజా సమస్యలపై గౌతమ్ గౌడ్ పర్యటన
శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సాయినగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాల్లింగ్...
మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి.. మిఠాయిలు పంచిన బీజేపీ నేత నీరటి చంద్రమోహన్..
శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























