నేటి వార్తలు
కేటీఆర్ను కలిసిన గంగారం సంగారెడ్డి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ని...
ఘనంగా సాంబ శివ పరమేశ్వర చిన్న పెద్దమ్మ దేవాలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ సాంబ శివ పరమేశ్వర చిన్న...
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ లో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక...
ప్రజలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: డీసీ శశిరేఖ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పౌరులు మరింత బాధ్యతాయుతంగా మెలగాలని మియాపూర్ సర్కిల్ డిప్యూటీ...
మే 10 లోపు శేరిలింగంపల్లి సర్కిల్ ప్రజలు స్వీయ గణన పూర్తి చేయాలి: డీసీ సేవా ఏస్లావత్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ప్రభుత్వ జనగణన విభాగం మార్గదర్శకాల ప్రకారం స్వీయ గణన (Self Enumeration...
మలేరియా పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద...
కేటీఆర్ ను కలిసిన చిర్రా రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమ నాయకుడు చిర్రా...
తారానగర్ నివాసితులకు, వ్యాపారులకు అన్యాయం జరగనివ్వం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం తారానగర్లో MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజెపి...
బొడ్రాయి స్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి గ్రామ బొడ్రాయి స్థాపన మహోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్...
కాలనీల అభివృద్ధి, నీటి సంరక్షణపై అధికారుల సమీక్షా సమావేశం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా...
యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మండుతున్న వేసవి వేడిలో ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో యలమంచి ఉదయ్...
H-CITI ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలి: CMC కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ జంక్షన్లలో H-CITI ఫ్లైఓవర్ పనులను వేగవంతం...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























