నేటి వార్తలు
తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతిని విజయవంతం చేయాలి: మైదం శెట్టి రమేష్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఎం ఎ నగర్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న తాండ్ర కుమార్...
పౌర సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగా: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్గా ఉప్పలపాటి శ్రీకాంత్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా...
ఆదిత్య నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పనులు ప్రారంభం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో రూ.15 లక్షల...
తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారికి శేరిలింగంపల్లి కార్పొరేటర్...
మదీనగూడలో అగ్ని ప్రమాదం… తృటిలో తప్పిన భారీ ప్రాణ నష్టం…
జేఎస్ఆర్ మాల్ రెండవ సెల్లార్ లో ఘటన
క్లిన్సింక్ క్లీనికల్ రీసెర్చ్ ప్యానెల్ బోర్డులో ఎగ్స్ పడిన మంటలు
...
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం మాదాపూర్ పోలీసులకు లభ్యమైంది. మాదాపూర్ పోలీస్...
మొబైల్ ఫోన్ చోరీ ఘటనలో ఇద్దరి అరెస్టు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ను లాక్కుని పారిపోయిన ఘటనలో...
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు తమ నాయకులకే ఓట్లు వేయాలి: బేరి రామచందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిసి,...
మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ముగింపు ప్రచారంలో భాగంగా అప్పోజిగూడ, మూర్తాజాగుడా గ్రామ వార్డులలో...
త్రాగు నీటి ప్రెషర్ సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్, పలు బస్తిలలో గత కొంత...
AIFDS ఆధ్వర్యంలో తాండ్ర కుమార్ స్మారక క్రీడోత్సవాలు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ చైతన్య క్రీడా మైదానంలో ఫిబ్రవరి 6,7, 8 తేదీలలో అఖిలభారత ప్రజాతంత్ర...
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని కలిసిన రిక్షా పుల్లర్స్ కాలనీ నాయకులు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్(RP) కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























