నేటి వార్తలు
పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి: CMC కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని గిరి నగర్ వార్డులో కమిషనర్ సృజన,...
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ ప్రశాంత్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూసేందుకు...
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో కల్వరి టెంపుల్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో...
నల్లగండ్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం...
డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరగా పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో...
అధికారుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్య కార్మికుడికి విద్యుదాఘాతం.. హాస్పిటల్లో చికిత్స..
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలకు గురై సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో చికిత్స...
విద్యార్థులకు వెంటనే ఫీజు రీయెంబర్స్మెంట్ను విడుదల చేయాలి: పల్లె మురళి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) ఆధ్వర్యంలో ముజఫర్ అహ్మద్ నగర్...
మహిళలకు రిజర్వేషన్లను అమలు చేసిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్...
అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలి: దోనెపూడి రమాదేవి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు...
మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల ఘనత.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా శస్త్ర చికిత్స..
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మెడికవర్ హాస్పిటల్స్లో అరుదైన, క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా పరిష్కరించారు....
శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు హాజరు కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 23వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ సగర...
ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చందానగర్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























