నేటి వార్తలు
బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే కులాల వారీగా గణన అత్యవసరం: జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే కులాల వారీగా గణన అత్యవసరమని, దీని ద్వారా...
Ingenium Pre స్కూల్ ప్రారంభం
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Ingenium Pre...
త్రివేణి స్కూల్స్ లో జీరో షాడో డే.. ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు..
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సామాన్యులు ఎంతో ఆసక్తిగా గమనించే అరుదైన ఖగోళ దృశ్యం జీరో...
అన్నమయ్యపురంలో ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ సంకీర్తనా స్రవంతి
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం, అన్నమ...
సూర్యాపేట జిల్లాకు బీఎన్ పేరు పెట్టాలి: ఎంసిపిఐ(యు) నాయకుల డిమాండ్
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యుడు,...
హనుమంతరావు నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మిరియాల ప్రీతమ్
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా లెక్కల్లో కులగణన చేపట్టి, ఓబీసీ కులాలకు రాజకీయ, విద్యా,...
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి: కైతాపురం జితేందర్
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో...
అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో రెండో వారం అన్నదానం
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో రెండో వారం అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ...
ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు ప్రారంభం
శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారతీయ సాంప్రదాయ కుస్తీ పోటీలను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
పరేడ్ గ్రౌండ్స్ సభను విజయవంతం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
శేరిలింగంపల్లి, మే 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగసభను...
ప్రధాని నరేంద్ర మోడీకి బేరి రామచందర్ యాదవ్ బహిరంగ లేఖ
శేరిలింగంపల్లి, మే 8 (నమస్తే శేరిలింగంపల్లి): మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న నరేంద్ర...
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు
శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























