నేటి వార్తలు
మేయర్, డిప్యూటీ మేయర్లకు ఆరెకపూడి గాంధీ అభినందనలు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తున్న సందర్భంగా 5...
అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గత 5 ఐదు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల...
నేతాజీ నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్...
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యం: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా, స్థానిక పార్కులను...
హఫీజ్పేట్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, గంగారం, మదీనాగూడ, ఇంద్రా రెడ్డి ఆల్విన్...
మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ సమావేశం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ 48లో ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజు వసూలు...
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిహెచ్ఎంసి కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం...
చందానగర్ డివిజన్ అభివృద్ధికి పెద్దపీట: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘునాథ్...
తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతిని విజయవంతం చేయాలి: మైదం శెట్టి రమేష్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఎం ఎ నగర్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న తాండ్ర కుమార్...
పౌర సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగా: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్గా ఉప్పలపాటి శ్రీకాంత్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా...
ఆదిత్య నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పనులు ప్రారంభం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో రూ.15 లక్షల...
తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారికి శేరిలింగంపల్లి కార్పొరేటర్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























