నేటి వార్తలు
మక్తా మహబూబ్పేట అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆదిత్యనగర్ సెక్టార్ పరిధిలో ఉన్న మక్తా మహబూబ్పేట...
తారానగర్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచించాలి: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం తారానగర్లోని శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర బిజెపి...
ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ ధరిత్రీ పరిరక్షణ అవగాహన దినోత్సవం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ధరిత్రీ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొండాపూర్ మసీదుబండలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
క్రికెట్ ఆడి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): క్రికెట్ ఆడి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన...
ప్రభుత్వ బోరు… ప్రైవేట్ దందా…
మున్సిపాలిటీ బోరును ప్రైవేటు వాటర్ ప్లాంట్ కు మళ్లింపు...
ప్రజలకు దక్కాల్సిన నీటితో యదేచ్చగా వ్యాపారం...
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22...
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వినతి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు...
ముమ్మరంగా కొనసాగుతున్న యాంటీ-లార్వా కార్యకలాపాలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): దోమల వృద్ధిని అరికట్టడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అర్బన్...
మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఆసరా కార్డుల పంపిణీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల...
సామాజిక భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యం: CMC కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన వృద్ధులకు ఆసరా కార్డుల పంపిణీ...
క్యాంపు కార్యాలయం ఉండగా.. MLA ఇంట్లో అధికారిక సమీక్ష సమావేశాలా: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకున్నాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు...
మియాపూర్ సర్కిల్ ప్రజావాణికి 8 ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో...
ఘనంగా నల్ల సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు, ఐఎన్టీయుసీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























