నేటి వార్తలు
టీనేజ్ యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి: నాగనబోయిన హైమావతి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): టీనేజ్ యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉంటూ తెలియని వ్యక్తులకు దూరంగా...
సేవాదళ్ అంటే కేవలం ఒక సంస్థ కాదు, శక్తి: జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఎప్పుడూ అధికారానికే కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, స్వాతంత్ర్య సమరంలో, సామాజిక...
మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగురాలికి సహాయం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి...
మహిళ హత్య కేసులో వ్యక్తి అరెస్టు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హోటల్ గదిలో మహిళను హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి...
యేషం జగదీష్ యాదవ్ కు రామచంద్ర యాదవ్ శ్రద్ధాంజలి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జర్నలిస్టు వై. శ్రీనివాస్ యాదవ్ తండ్రి యేషం జగదీష్ యాదవ్ దశదిన...
మక్తా మహబూబ్పేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ మక్తా...
ప్రజల ఫిర్యాదులను అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలి: సీఎంసీ కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో...
హఫీజ్పేటలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్లో పలుచోట్ల పార్టీ జెండాలను...
సమత నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి: నార్నె శ్రీనివాస రావు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీలో మంజీర నీటిలో డ్రైనేజ్...
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ ఒక వార్డు కార్యక్రమం ప్రారంభం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన ప్రతిరోజూ ఒక వార్డు (One...
ఇందిరాపార్క్ వద్ద TRP ధర్నా విజయవంతం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సోమవారం భారీ ధర్నా...
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: చిర్రా రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ను శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























