నేటి వార్తలు
16.55 కి.మీ పరిధిలో 243 ఆక్రమణలు తొలగింపు.. సీఎంసీ వాక్ ఫ్రీ డ్రైవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్లు, ఫుట్పాత్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా సైబరాబాద్...
అంజయ్య నగర్ ఘటనపై అధికారులపై చర్యలు తీసుకోవాలి: మిద్దెల మల్లారెడ్డి
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు...
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: షేక్ హమీద్ పటేల్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్థుల భవనం...
మదీనాగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ నియామకం
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ...
చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దైవిక వ్యర్థాల సేకరణ
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉద్వాసన కార్యక్రమంతో...
అంజయ్యనగర్లో అక్రమ భవనం కుప్పకూలి ఇద్దరు మృతి
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో నాలాను ఆనుకుని తక్కువ విస్తీర్ణంలో అక్రమంగా...
రూపా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ట్రస్మా ప్రతినిధులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురైన ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డి కుటుంబాన్ని తెలంగాణ...
సుజాత యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ...
అంజయ్యనగర్లో అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణకు కసిరెడ్డి డిమాండ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ పరిధిలోని అంజయ్యనగర్లో 40 గజాల స్థలంలో ఏకంగా 8 అంతస్తుల...
భక్తికి గౌరవం.. పర్యావరణానికి బాధ్యత: 17 దేవాలయాల్లో CMC డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించే...
విద్యార్థి విభాగానికి కొత్త నాయకత్వం.. టీఆర్ఎస్లో 50 మంది విద్యార్థుల చేరిక
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక...
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























