నేటి వార్తలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నందకుమార్ యాదవ్ అభినందనలు
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఘట్టమిదని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్...
ఎన్నికల సందేహాల నివృత్తికి మియాపూర్ సర్కిల్ లో SIR ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా...
మెగా అభినందన సభకు ఎంపీ వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులకి స్పీక్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆహ్వానం
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): నూతనంగా ఎన్నికైన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్...
బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నేనావత్ హనుమంతు నాయక్ నియామకం
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపన్పల్లి తండాకు చెందిన నేనావత్ హనుమంతు నాయక్ బీజేపీ...
బాల్య వివాహాలతో అమ్మాయిలకు ఎంతో నష్టం: ఠాకూర్ కోమలబాయి
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఆడపిల్లలకు చిన్నవయస్సులో పెళ్లి చేయడం వలన తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని, బిడ్డ బలహీనంగా...
శేరిలింగంపల్లి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. జోనల్ కమిషనర్కు రాగం నాగేందర్ యాదవ్ వినతి..
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ్ అమిత్ ని శేరిలింగంపల్లి...
దేశంలోనే నంబర్-1 మంత్రి కిషన్రెడ్డి.. కేంద్ర పనితీరు ర్యాంకుల్లో అగ్రస్థానం మాకు గర్వకారణం: కసిరెడ్డి భాస్కర్ రెడ్డి
శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర మంత్రుల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఫైల్స్ క్లియరెన్స్ తదితర అంశాల...
సీఎంసీ ప్రజావాణిలో 80 ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ నగర పాలక సంస్థ (CMC) ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో...
అలీ తలాబ్ కాలుష్యంపై ఆందోళన.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వినతి..
శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) MCPI(U) హైదర్నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో...
రజక కార్పొరేషన్ బలోపేతానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ (రజక) కో-ఆపరేటివ్ కార్పొరేషన్...
మంజీరా రోడ్డులో కల్వర్టు పనులు నిలిచిపోవడంతో ప్రజల ఆగ్రహం.. ప్రజావాణిలో మళ్లీ ఫిర్యాదు..
శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): మంజీరా రోడ్డులో కల్వర్టు నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర...
హఫీజ్పేట్లో పెండింగ్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ నేత జితేందర్ డిమాండ్
శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో సీఎంసీ వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ అభివృద్ధి పనులను...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























