నేటి వార్త‌లు

ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా చందానగర్ లో మెడికల్ షాపుల బంద్

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లో అఖిలభారత మందుల వర్తకుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం స్థానిక మందుల...

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: జోనల్ కమిషనర్ నారాయణ అమిత్

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పటాన్‌చెరు సర్కిల్‌లోని ముత్తంగి వార్డును జోనల్ కమిషనర్ సందర్శించారు. సందర్శనలో భాగంగా కంధనూర్,...

క‌ల్వరి టెంపుల్ స‌తీష్ కుమార్ పై మియాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో కసిరెడ్డి ఫిర్యాదు..

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న క‌ల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు పి. సతీష్...

ఆస్బెస్టాస్ కాలనీ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు...

చెరువులో దూకి HCU విద్యార్థి ఆత్మ‌హ‌త్య

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ల్యాప్ టాప్ ల‌ను దొంగిలించాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఓ పీజీ...

రఘునాథ్ యాదవ్‌కు నల్గొండ యాదవుల ఘన సన్మానం..

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్‌కు ఉమ్మడి...

కైదమ్మ కుంటకు కొత్త జీవం.. CSR నిధులతో చెరువు సుందరీకరణకు శ్రీకారం..

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు, ఈర్ల చెరువులను సుందరశోభిత వనాలుగా...

ఈదులకుంట చెరువును కబ్జా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోండి: సీపీఐ నేత పానుగంటి పర్వతాలు

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ సర్వే నంబర్‌ 7లో ఉన్న ఈదులకుంట చెరువును ఆక్రమించి...

మదీనాగూడలో TRP మహిళా కమిటీ ఏర్పాటు.. డివిజన్ అధ్యక్షురాలిగా నీలవేణి..

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మదీనాగూడలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో నూతన మహిళా కమిటీని ఏర్పాటు...

కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దివంగత కట్ల మల్లా రెడ్డి స్మారకార్థం కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన...

మియాపూర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 6 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. డీసీ శ‌శిరేఖ...

సీఎంసీ ప్రజావాణికి 63 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో ప్రతి సోమ‌వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో...

Must Read

మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్

మహిళలకు ఎక్కువగా హాని మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...

Featured

హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్‌ స్మ‌శాన‌వాటిక వేలం

మిగిలిన స్థ‌లాల వేలంతో స‌ర్కారుకు భారీ ఆదాయం కోర్టు తీర్పుపై స్థానికుల హ‌ర్షం న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జ‌త్‌న‌గ‌ర్ స‌ర్వేనెంబ‌రు 41/14 లోని స్మ‌శాన‌వాటిక భూమి వేలానికి...

Read More