నేటి వార్తలు
వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో బండి రమేష్.. ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు..
శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్లోని ఎస్.ఆర్. ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్లో గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల...
హుడా కాలనీ రైల్వే పట్టాల వద్ద దారుణం.. బాలుడిపై కత్తితో దాడి చేసి మొబైల్ దోపిడీ..
శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): హుడా కాలనీ రైల్వే పట్టాల సమీపంలో గురువారం అర్ధరాత్రి దోపిడీ ఘటన చోటుచేసుకుంది....
వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. చిన్న జాగ్రత్తలతోనే ఆరోగ్య రక్షణ: డాక్టర్ సుధాకర్ బండారి
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి నివారణ...
మియాపూర్ సీఐ జయరాంకు బీఆర్ఎస్ నేత సంతోష్ రెడ్డి శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్కు నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జయరాంను...
ధర్మారెడ్డి కాలువలోకి సాగునీటి విడుదల.. వేలాది ఎకరాలకు నీరందనున్నట్లు ఎమ్మెల్యేల వెల్లడి
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ వలిగొండ...
శేరిలింగంపల్లిలో జన్ శిక్షన్ సంస్థాన్ నైపుణ్య శిక్షణ
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్లోని బాలింగ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్లో నిర్వహిస్తున్న జన్ శిక్షన్...
SIR పనులు గడువులోగా పూర్తి చేయాలి: ERO నారాయణ్ అమిత్
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ERO, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ కార్యాలయంలో...
ట్రాఫిక్ విధులకు అడ్డంకి.. డా. శరత్ బాబు, కుమారుడిపై కేసు నమోదు..
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై డా. శరత్ బాబు,...
పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు.. రూ.50 వేల బాధిత పరిహారం..
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడికి శిక్ష...
నీట్ పేపర్ లీక్పై ఢిల్లీ లాఠీచార్జ్కు నిరసన.. జూలై 24న విద్యాసంస్థల బంద్కు USFI పిలుపు
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులపై...
గంగారం చెరువు సుందరీకరణ వేగవంతం: ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులపై PAC చైర్మన్...
శంసీగూడ, ఆల్విన్ కాలనీలో సీఎంసీ కమిషనర్ సృజన పర్యటన
శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























