నేటి వార్తలు
శ్రావణమాస బోనాల సందర్భంగా అమ్మవార్లకు రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రావణమాస బోనాల మహోత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కేశవనగర్, లింగంపల్లి డివిజన్లోని లింగంపల్లి...
రాగం సుజాత యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. కుటుంబ సభ్యులకు పరామర్శ
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత...
హైదర్నగర్లో HMDA స్థల వేలానికి వ్యతిరేకంగా భారీ ధర్నా.. పార్కు కోసం పోరుబాట
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్నగర్లోని మిత్రహిల్స్ కాలనీలో హెచ్ఎమ్డీఏకు చెందిన 2వేల గజాల స్థలాన్ని వేలం వేయడాన్ని...
గౌతమీనగర్లో రోడ్డు పనుల కారణంగా విషాదం.. జారిపడి వ్యక్తి మృతి..
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): గౌతమీనగర్ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులు విషాదానికి దారితీశాయి. రోడ్డు పనుల కోసం...
అంజయ్య నగర్ ఘటన.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్, యజమానులపై క్రిమినల్ కేసుకు సిఫార్సు
శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి అంజయ్య నగర్లో అనధికారికంగా నిర్మించిన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన...
ఏసీబీ వలలో చందానగర్ SI బాలరాజు, మరో కానిస్టేబుల్.. రూ.75 వేలు లంచం తీసుకుంటూ దొరికారు..
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై బండెల బాలరాజు, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర...
16.55 కి.మీ పరిధిలో 243 ఆక్రమణలు తొలగింపు.. సీఎంసీ వాక్ ఫ్రీ డ్రైవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్లు, ఫుట్పాత్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా సైబరాబాద్...
అంజయ్య నగర్ ఘటనపై అధికారులపై చర్యలు తీసుకోవాలి: మిద్దెల మల్లారెడ్డి
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు...
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: షేక్ హమీద్ పటేల్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్థుల భవనం...
మదీనాగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ నియామకం
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ...
చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దైవిక వ్యర్థాల సేకరణ
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉద్వాసన కార్యక్రమంతో...
అంజయ్యనగర్లో అక్రమ భవనం కుప్పకూలి ఇద్దరు మృతి
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో నాలాను ఆనుకుని తక్కువ విస్తీర్ణంలో అక్రమంగా...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























