నేటి వార్తలు
కొండాపూర్లో వన్ డే – వన్ వార్డు.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో గురువారం వన్ డే –...
అనధికార నిర్మాణాలపై సీఎంసీ ఉక్కుపాదం.. 17 కూల్చివేతలు, 9 నోటీసులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): అనధికార నిర్మాణాల నియంత్రణ, భవన నిర్మాణ నిబంధనల అమలును నిర్ధారించే దిశగా సైబరాబాద్...
అంగారా రెస్టారెంట్ ముందు వాటర్ లీకేజీ.. సమస్య పరిష్కారానికి రామప్రభు చొరవ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని అంగారా రెస్టారెంట్ ముందు గత కొన్ని రోజులుగా వాటర్ లీకేజీ కారణంగా...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో పోరాటం అవసరం: గాదగోని రవి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలాలనే నేటికీ తెలంగాణ సమాజం అనుభవిస్తోందని...
సీఎంసీ కమిషనర్కు విత్తన గణేష్ విగ్రహం.. పర్యావరణ పరిరక్షణకు చిర్ర రవీందర్ యాదవ్ పిలుపు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా గణేష్ ఉత్సవాల్లో మట్టి, విత్తనాలతో రూపొందించిన విగ్రహాలను ప్రోత్సహించాలని...
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకుడు మృతి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి...
మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల వినియోగాన్ని తగ్గించి,...
మూడు అంతస్తులకు అనుమతులు.. ఏడు అంతస్తుల నిర్మాణం? బిల్డర్లపై మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని శ్రీరామ్నగర్ డివిజన్లో అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ...
బొల్లారం వార్డుపై మున్సిపల్ అధికారుల ఫోకస్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టిన...
ఓల్డ్ హఫీజ్పేట్లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఓల్డ్ హఫీజ్పేట్లో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం...
మట్టి గణపతులనే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: బొబ్బ నవత రెడ్డి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని...
వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి: మాదాపూర్ పోలీసులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి):రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























