నేటి వార్తలు
రూ.530 కోట్లతో చేపట్టనున్న మియాపూర్ ఫ్లైఓవర్కు త్వరలో శంకుస్థాపన
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా...
పూడూర్-కిస్తాపూర్ వార్డులో కమిషనర్ పర్యటన
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో...
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన గాంధీ, కమిషనర్ సృజన
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి...
మియాపూర్లో చెరువుల అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆకస్మిక తనిఖీ
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్...
ప్రజలపై కేంద్రం మోపిన భారాలు వెంటనే ఉపసంహరించాలి: MCPI(U) డిమాండ్
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధిక భారాలు...
హఫీజ్పేటలో హరీశ్రావు జన్మదిన వేడుకలు
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట డివిజన్లో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, నిమ్మల రామకృష్ణ...
శిల్పారామంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు
శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో రెండవ రోజు వేడుకలు...
సామాజిక తెలంగాణ సాధనకు మళ్లీ ఉద్యమిద్దాం: బేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న...
టీఆర్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రంగారెడ్డి...
అర్థరాత్రి బెల్ట్ షాపులపై ఆరెకపూడి గాంధీ దాడి.. నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగింత..
శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పీఏసీ...
తెలంగాణ అవతరణ వేడుకల్లో బీఆర్ఎస్ నేత పొట్ట నరేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గాంధీ...
అమరవీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సిద్ధించింది: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























