నేటి వార్తలు
మదర్ థెరిసా జయంతి వేడుకలు.. సేవామూర్తులకు సేవారత్న పురస్కారాలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్...
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సైబరాబాద్ సీపీ
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
ఇండో–నేపాల్ ఏరోస్కేట్బాల్లో మియాపూర్ విద్యార్థి సత్తా.. రెండు స్వర్ణ పతకాలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): నేపాల్లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్...
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేయాలి: ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని మరింత బలోపేతం చేసి పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన...
మదీనాగూడ, హఫీజ్పేట్లో పౌర సమస్యలపై సమీక్ష
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)...
తారా నగర్లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): తారా నగర్ కూరగాయల మార్కెట్ వద్ద కొలువైన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి...
పేద విద్యార్థులకు అండగా నిలవాలి: ఎంఈఓ రవీందర్ రాజు
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాలని కూకట్పల్లి మండల...
44 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ నేత సంతోష్రెడ్డి
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్పేట్లోని 44 సర్వే నంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న...
12 ఏళ్ల బాలుడికి అరుదైన గుండె లయ సమస్య.. 3డీ మ్యాపింగ్తో విజయవంతమైన చికిత్స
శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): 12 ఏళ్ల బాలుడిని నెలలుగా వేధిస్తున్న గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం...
పీజేఆర్ స్టేడియంలోని గాంధీ విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేయాలి
శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): పీజేఆర్ స్టేడియం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి స్టీల్ మెట్లు ఏర్పాటు...
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల...
నిర్మాణ సామగ్రి చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్.. రూ.లక్ష నగదు, రెండు వాహనాలు స్వాధీనం
శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్మాణ సామగ్రి చోరీకి పాల్పడుతున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగండ్లలోని...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























