నేటి వార్తలు
మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగుడికి కృత్రిమ కాలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదంలో కుడికాలు కోల్పోయి గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడు తిరుమాల్కు...
మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలకు నిరసన.. కళ్లకు గంతలు కట్టుకున్న మహిళలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీలో సీనియర్ మహిళా శాసనసభ్యులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల...
రోడ్ల దుస్థితిపై అట్టేపల్లి రామప్రభు చొరవ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): FCI, TN నగర్, వైడా కాలనీ ప్రాంతాల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక...
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి: తెలంగాణ రక్షణ సేన
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ...
పుట్టిన రోజే ప్రాణాపాయంలోకి పసికందు.. అత్యవసర శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్యులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): పుట్టిన కొన్ని గంటల్లోనే పాలు మింగలేక, నోటి నుంచి విపరీతంగా నురగలు రావడంతో...
మియాపూర్లో అక్రమ నిర్మాణాలపై 20 ఫిర్యాదులు.. CMC అధికారుల తీరుపై BRS నేత సంతోష్ రెడ్డి ఆగ్రహం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్పేట్లోని సర్వే నంబర్ 44 పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా...
బొబ్బ నవతారెడ్డికి విత్తన గణపతి అందజేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా విత్తన గణపతిని పంపిణీ చేశారు. మాజీ రాజ్యసభ...
సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: వనం సుధాకర్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని రవీంద్రభారతిలో సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు....
ప్రజావాణిలో 48 పిటిషన్లు.. సమస్యలను సకాలంలో పరిష్కరించాలి: సీఎంసీ కమిషనర్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల...
శేరిలింగంపల్లిలో ఘనంగా గురుపూజోత్సవం.. 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్...
శేరిలింగంపల్లి జోన్లో పెండింగ్ పనులపై జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ సమీక్ష
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పౌర సేవలు, రాబోయే వినాయక...
ప్రజల వద్దకే సైబరాబాద్ కమిషనర్.. ఇజ్జత్నగర్, మాతృశ్రీనగర్లో క్షేత్రస్థాయి సమీక్ష
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























