నేటి వార్తలు
శేరిలింగంపల్లిలో 61,482 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి):శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం...
శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా...
సీఎంసీ కూల్చివేతల డ్రైవ్.. ఒక్కరోజే 31 అక్రమ నిర్మాణాలపై చర్యలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై అధికారులు ఎన్ఫోర్స్మెంట్ చర్యలను...
దీప్తిశ్రీనగర్లో ప్రభుత్వ శిఖం భూమి వివాదం.. అనుమతులు రద్దు చేయాలని జనం కోసం డిమాండ్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ లేఅవుట్లో ప్రభుత్వ శిఖం భూమి ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు, నిర్మాణ...
నెక్నాంపూర్ బేబీ పాండ్లో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న వినాయక నిమజ్జన ఉత్సవాల...
8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ను కలిసిన షేక్ చాంద్ పాషా
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ...
బ్రెయిన్ స్ట్రోక్తో వ్యక్తి మృతి.. బలరామ్ యాదవ్ ఆర్థిక సహాయం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కాశీం వల్లి బ్రెయిన్ స్ట్రోక్తో...
105 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి మండల పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, వెంకటేశ్వరనగర్ డివిజన్లకు...
శేరిలింగంపల్లి కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా మండగడ్డ నర్సింగ్ రావు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్కు చెందిన మండగడ్డ నర్సింగ్ రావును శేరిలింగంపల్లి కాంగ్రెస్...
SIR నోటీసుకు పాస్పోర్టుతో సమాధానం.. బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు...
ప్రజలకు సమాధానం చెప్పకుండా విజయోత్సవాలు ఎందుకు: పొట్ట నరేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలనలో ప్రజలకు...
అంజయ్య నగర్, ఇందిరా నగర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్ డివిజన్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్లో నెలకొన్న పలు...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























