నేటి వార్త‌లు

వైఎస్ జగన్‌ను కలిసిన చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

రాగం సుజాత యాదవ్ కు ఆర్. కృష్ణయ్య, భేరి రామచందర్ యాదవ్ నివాళులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్‌స్ట‌న్ పార్క్ విల్లాస్‌లో రాగం సుజాత యాదవ్ దశదినకర్మ...

జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. మాధవరెడ్డి నియామకం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా. మాధవరెడ్డి నియమితులయ్యారు. పార్టీ...

లింగంపల్లి విలేజ్‌లో పోచమ్మ, భూలక్ష్మీ అమ్మవార్ల ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్‌లో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ, భూలక్ష్మీ...

మియాపూర్, హైదర్‌నగర్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 22న మియాపూర్, హైదర్‌నగర్ పరిధిలోని పలు...

హఫీజ్‌పేట్‌లో యూజీడీ పైప్‌లైన్ పనులు.. త్వరితగతిన పూర్తి చేయాలని బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆదేశం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ యూత్ కాలనీ ఇబ్రహీం మసీద్ పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న...

నల్లగండ్లలో రాగం సుజాత యాదవ్ దశదినకర్మ.. ప్రముఖుల నివాళులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నల్లగండ్లలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్,...

1,303 కి.మీ అల్ట్రా సైక్లింగ్‌ ఛాలెంజ్‌.. రొమేనియాలో తెలుగోడు శ్రీనివాసులు రెడ్డి ఘన విజయం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారత, తెలుగు క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచే ఘనతను అల్ట్రా-ఎండ్యూరెన్స్ సైక్లిస్ట్ ఎల్లూరి...

ఆడిట్ పేరా 3.7పై పీఏసీ సమావేశంలో సుదీర్ఘ చర్చ.. కమిటీ సెటిల్‌మెంట్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శాసన పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం...

అంజయ్య నగర్‌లో బస్తీ బాట.. సమస్యలపై రవికుమార్ యాదవ్, కెఎస్ రత్నం పరిశీలన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్య నగర్ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట...

సాయినగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యపై శ్రీనివాస్ గౌడ్ పరిశీలన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను బీఆర్ఎస్ మాదాపూర్...

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మదీనగూడలో నూతన ఓటరు నమోదు కార్యక్రమం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మదీనగూడ డివిజన్‌లోని హుడా కేఫే...

Must Read

మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్

మహిళలకు ఎక్కువగా హాని మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...

Featured

హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్‌ స్మ‌శాన‌వాటిక వేలం

మిగిలిన స్థ‌లాల వేలంతో స‌ర్కారుకు భారీ ఆదాయం కోర్టు తీర్పుపై స్థానికుల హ‌ర్షం న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జ‌త్‌న‌గ‌ర్ స‌ర్వేనెంబ‌రు 41/14 లోని స్మ‌శాన‌వాటిక భూమి వేలానికి...

Read More