నేటి వార్తలు
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్కు శ్రీకారం.. రూ.43 కోట్లతో 480 ఇళ్ల నిర్మాణం
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం మరో కీలక...
ఘనంగా రక్తపు నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హౌస్ అఫ్ స్పిరిట్ అధినేత రక్తపు నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా...
హఫీజ్పేట్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు....
రేగుల కుంట ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై చర్యలు తీసుకోండి… తహసీల్దార్కు కసిరెడ్డి డిమాండ్…
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్లోని రేగుల కుంట స.నం.151లో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తహసీల్దార్, ఆర్డీవో,...
వివేకానంద నగర్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో వన్ డే.. వన్...
గచ్చిబౌలిలో ఘనంగా తిరంగా ర్యాలీ.. దేశభక్తిని చాటిచెప్పిన బీజేపీ శ్రేణులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు....
రాగం సుజాత యాదవ్ కన్నుమూత
శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్...
మియాపూర్లో ఏటీఎం చోరీకి యత్నం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లో ఏటీఎం చోరీకి యత్నించిన నిందితుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో...
నేతాజీ నగర్లో ఘనంగా బోనాల ఉత్సవాలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్లోని శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల...
కేపీహెచ్బీలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్.. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ
శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం...
మియాపూర్లో ప్రతిరోజు ఒక వార్డు.. పౌర సమస్యలపై CMC కమిషనర్ ఆరా
శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) చేపట్టిన ప్రతిరోజు ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా...
మల్కం చెరువు ప్రభుత్వ స్థలంపై బీఆర్ఎస్ నిరసన.. సీబీఐ విచారణకు డిమాండ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): మల్కం చెరువు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై బీఆర్ఎస్...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























