నేటి వార్తలు
అంజయ్యనగర్లో అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణకు కసిరెడ్డి డిమాండ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ పరిధిలోని అంజయ్యనగర్లో 40 గజాల స్థలంలో ఏకంగా 8 అంతస్తుల...
భక్తికి గౌరవం.. పర్యావరణానికి బాధ్యత: 17 దేవాలయాల్లో CMC డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించే...
విద్యార్థి విభాగానికి కొత్త నాయకత్వం.. టీఆర్ఎస్లో 50 మంది విద్యార్థుల చేరిక
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక...
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా...
సంఘటన్ సృజన్ అభియాన్తో కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, ప్రతి బూత్ను బలోపేతం చేసి పార్టీని మరింత...
ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: బీఎంఎస్
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి...
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం
శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ రోడ్డులోని జెన్ప్యాక్ట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల...
మార్తాండ్ నగర్లో పటేల్ జనరిక్ మెడికల్ స్టోర్ ప్రారంభం
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పటేల్ జనరిక్...
పోస్టర్లు, బ్యానర్లతో బహిరంగ ప్రదేశాల రూపురేఖలు మార్చొద్దు
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రైటింగ్స్, కటౌట్లు, ఫ్లెక్సీలతో...
మాదాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా కొండకల్ ఆనంద్ కుమార్
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ (232) బీజేపీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా,...
మహదేవపురం యానిమల్ కేర్ సెంటర్ అభివృద్ధికి సీఎంసీ కసరత్తు
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్లో జంతు సంరక్షణ సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా సైబరాబాద్ మున్సిపల్...
ఇనార్బిట్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 26 ఏళ్ల యువతి మృతి
శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు...
Must Read
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్
మహిళలకు ఎక్కువగా హాని
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా UTI అంటే మానవుని మూత్ర వ్యవస్థ అనగా మూత్ర పిండాలు,...
Featured
హైకోర్టు జోక్యంతో ఆగిన ఖానామెట్ స్మశానవాటిక వేలం
మిగిలిన స్థలాల వేలంతో సర్కారుకు భారీ ఆదాయం
కోర్టు తీర్పుపై స్థానికుల హర్షం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఖానామెట్ గ్రామం ఇజ్జత్నగర్ సర్వేనెంబరు 41/14 లోని స్మశానవాటిక భూమి వేలానికి...
























