నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద డివిజన్ (పార్టీ ఆఫీస్) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద డివిజన్ (పార్టీ ఆఫీస్) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.