నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద డివిజన్ (పార్టీ ఆఫీస్) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/IMG-20230126-WA0076.jpg)
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద డివిజన్ (పార్టీ ఆఫీస్) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.