నమస్తే శేరిలింగంపల్లి: హఠాత్తుగా తొలగించిన Street Vendors ను తిరిగి తగిన విధంగా వారి కార్యకలాపాలు చేసుకునే విధంగా అనుమతించాలని ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/IMG-20230120-WA0001.jpg)