వేడుకగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఫౌండర్, చైర్మన్ పోల కోటేశ్వర్ రావు, కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక పూజలు చేస్తున్న ఫౌండర్, చైర్మన్ పోల కోటేశ్వర్ రావు, కమిటీ సభ్యులు

ఈ సందర్భంగా సుమారు 600 మందికి అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేసి అన్న సమారాధన స్వీకరించారు.

అన్న సమారాధనలో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here