నర్సింహారెడ్డి కి ప్రభుత్వ విప్ గాంధీ పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వార్డ్ సభ్యుడు నర్సింహారెడ్డి ( వేణు) ఇటీవల అనారోగ్యo కు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, MD ఇబ్రహీం, అనిల్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వార్డ్ సభ్యుడు నర్సింహారెడ్డి ని ఆస్పత్రిలో కలిసి పరామర్శిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here