సుపరిపాలన అందించే బిజేపినే గెలిపించండి

  • మియాపూర్, మాదాపూర్ డివిజన్ మాతృ శ్రీ నగర్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల అభివృద్ధి , భవిష్యత్తు కోసం మంచి పాలనను అందించే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ రవికుమార్ యాదవ్ కోరారు.

ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ అభివాదం

మియాపూర్ డివిజన్ నాయకులు , మాదాపూర్ డివిజన్ మాతృ శ్రీ నగర్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.  కాంగ్రెస్ కు ఓటు బి.ఆర్.ఎస్ కు సీటు, రెండు పార్టీలు ఒక్కటేనని,  ఓటు వృధా చేసుకోవద్దని, ఈ  విషయాన్ని ప్రజలు అందరూ గమనించాలని కోరారు.

మియాపూర్, మాదాపూర్ డివిజన్ మాతృ శ్రీ నగర్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here