మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖని సచివాలయంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, వాసు, కొఠారి వెంకటేష్, కావూరి ప్రసాద్, సాంబశివరావు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here