శివాజీ నగర్ గణేషుడికి అన్నసమారాధన – పూజలు ఆచరించిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డిలు సందర్శించారు.  వి శ్రీనివాస్ గౌడ్ దంపతుల సౌజన్యంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ చైర్మన్ జి రామస్వామి గౌడ్, కాలనీ అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి.శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్ యాదవ్, అధ్యక్షులు ఆర్ అంజి రెడ్డి, జి.జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వి.రామారావు, జాయింట్ సెక్రటరీలు సి వెంకట స్వామి, ఎం.రమేష్ బాబు, కోశాధికారి వి రాములు, సలహాదారులు జి నర్సింలు గౌడ్, సీహెచ్ రామస్వామి గౌడ్, జి.రామస్వామి గౌడ్, ఎం చెన్నయ్య, కార్యనిర్వాహక సభ్యులు జె. నర్సింలు, జి. సాయన్న గౌడ్, శంకర్ గౌడ్, నర్సింగ్ రావు, సి.యాదగిరిగౌడ్, గణేష్ ముదిరాజ్, పెంటయ్య, సుప్రజ ప్రవీణ్ రెడ్డి,
మల్లికార్జున ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

శివాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ప్రభుత్వ విప్ గాంధి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here