శ్రీశైలం సన్నిధిలో రాగం నాగేందర్ యాదవ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీశైలం‌ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని గురువారం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. అయన వెంట జాతీయ అధికార భాషా సలహా సంఘం సభ్యులు మిరియాల రాఘవ రావు , గోపాల్ యాదవ్ ఉన్నారు.

శ్రీశైలం స్వామి వారి సన్నిధిలో రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here