తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ని కలిసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఛైర్మన్ పదవి స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి దినేష్ రాజ్, జీహెచ్ఎంసీ టీపీసీసీ లేబర్ సెల్ ఛైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి ముద్దంగుల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here