కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ కమిటీ కో చైర్మన్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ కమిటీలో కో చైర్మన్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ నియమితులయ్యారు.

ఈ సందర్బంగా ఆయనను కాంగ్రెస్ నేతలు సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదగిరి, ముఖ్య నాయకులు పోచయ్య, రాజేందర్, ముక్కయ్య, విజయ్, రాంచందర్, సేవాదళ్ చీఫ్ శేఖర్, యువజన నాయకులు రాజన్, రూబెన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here