నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “చాయ్ దునియా & జ్యూస్ వారల్డ్ షాపులను స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-01-at-8.45.44-PM-scaled.jpeg)
ఈ కార్యక్రమంలో భగవాన్, సమ్మెట ప్రసాద్, ప్రసాద్, సురేంద్ర బాబు, చైతణ్య , కాలనీవాసులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-01-at-8.45.44-PM-1-scaled.jpeg)