2కే రన్ ప్రారంభించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని కెఎస్ఆర్ 2 గేదేర్ నెస్ అపార్ మెంట్ వద్ద 2కే రన్ ఏర్పాటు చేశారు.

గేటెడ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి 2కే రన్ లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

ఇందులో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గేటెడ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి నెలకొన్న వారి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here