“శ్రీశ్రీశ్రీ తుల్జభవాని” అమ్మవారికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : మహారాష్ట్ర తుల్జపూర్ లో కొలువైన “శ్రీశ్రీశ్రీ తుల్జభవాని” అమ్మవారిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు కార్పొరేటర్ ని ఘన స్వాగతం పలికారు.

మహారాష్ట్ర తుల్జపూర్ లో కొలువైన “శ్రీశ్రీశ్రీ తుల్జభవాని” అమ్మవారిని దర్శించుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అనంతరం ఆలయంలో తుల్జభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కును చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here