కొనసాగుతున్న వారంతపు సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ కళాకారిణి అర్చన తన భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, గణేశ స్తుతి, దేవీస్తుతి, దేవర్నామ, అన్నమాచార్య కృతి అంశాలను ప్రదర్శించారు. హైదరాబాద్ లో ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీవిద్య అనిష్ తన భరతనాట్య ప్రదర్శనలో శ్రీవిఘ్న రాజం భజే, శ్రీ అర్ధనారీశ్వరం, దేవర్నామ, తిల్లానా అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here