ప్రతి కాలనీ అభివృద్ధి కి కృషి చేస్తాం : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ 

నమస్తే శేరిలింగంపల్లి : మియపూర్ డివిజన్ పరిధిలోని ఓం కార్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటించి ప్రజల సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు.

ఓంకార్ నగర్ బస్తీలో ప్రజల సమస్యలు ఆడిగి తెలుసుకుంటున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా బస్తివాసులు తమ గోడును వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృదే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి బస్తి/కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, మనెపల్లి సాంబశివరావు, తిరుపతి, రవి కుమార్, గిరి, సాయి, హర్ష పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here