జంట సర్కిళ్లలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన

  • నాలుగు డివిజన్లలో 8 నామినేషన్ల తిరస్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. చందానగర్ సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లకు గానూ 50 మంది అభ్యర్థులు 76 నామినేషన్ లు వేయగా, శేరిలింగంపల్లి సర్కిల్ లోని మూడు డివిజన్లకు 63 మంది అభ్యర్థులు 87 నామినేషన్ లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ ల పరిశీలన అనంతరం అధికారులు నిబంధనలకు అనుగుణంగా లేని పలు నామినేషన్ లను తిరస్కరించారు.

జంట సర్కిళ్లలో తిరస్కరణకు గురైన నామినేషన్ ల వివరాలు

చందానగర్ సర్కిల్ లో పరిధిలోని మియాపూర్ డివిజన్లో నుండి ఓకటి మాదాపూర్ లో రెండు నామినేషన్ లు, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ నుండి ఒకటి, శేరిలింగంపల్లి నుండి నాలుగు నామినేషన్ లను అధికారులు తిరస్కరించారు.

శేరిలింగంపల్లి లో నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలకోసం క్రింది ఆర్టికల్స్ చూడండి

శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 30 నామినేషన్లు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here