కాంగ్రెస్ గూటికి  మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దక్కుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ గూటికి చేరిన  మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు.

కాంగ్రెస్ లో చేరిన సునీతా ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్బంగా సునీత ప్రభాకర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్  గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు

ఎవరు ఎన్ని రకాలుగా మభ్య పెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here