ఘనంగా శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత వైభవ వేంకటేశ్వర స్వామి పూజ మహోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేక, విమాన శిఖర ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయ పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు-సుజాత, రాజమౌళి- సువర్ణ, దాసరి గోపి, పూర్ణచందర్ రావు, సత్యనారాయణ, ఆచార్యులు, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, శ్రీనివాస్, శివ, నరేష్ పాల్గొన్నారు.

ఆలయ కమిటీ అందజేసిన జ్ఞాపికతో ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here