ఘనంగా బోనాలు.. పూజలు చేసిన జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ చితరమ్మ దేవాలయంలో బొోనాల పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల్లో  కార్పొరేటర్ దొడ్ల వేంకటేశ్వర గౌడ్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వేంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులతో కలిసి  పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్

ఆషాడమాసం బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ చితరమ్మ దేవాలయంలో కార్పొరేటర్ దొడ్ల వేంకటేశ్వర గౌడ్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వేంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here