రాఘవేంద్రరావుకి అభినందనలు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు నియమితులయ్యారు. ఈ రాఘవేంద్రరావు ని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. పార్టీ కార్యక్రమాలలో మరింత చురుకుగా పనిచేద్దామని పేర్కొన్నారు.

రాఘవేంద్రరావు ని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలుపుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ 
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here