మరింత బాధ్యతగా అభివృద్ధికి కృషి చేస్తా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తనపై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆరెకపూడి గాంధీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం

శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళల రుణపడి ఉంటనాని, తన వెన్నంటి నడిపించిన కేసీఆర్ కి , కేటీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పోరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత భాద్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బిఆర్ఎస్ శ్రేణుల విజయోత్సవ సంబురం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here