నమస్తే శేరిలింగంపల్లి : తనపై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆరెకపూడి గాంధీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/7193bffd-56ad-4ddf-bed5-61182ba2b79d.jpg)
శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళల రుణపడి ఉంటనాని, తన వెన్నంటి నడిపించిన కేసీఆర్ కి , కేటీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పోరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత భాద్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/b047cef0-82f9-4324-adfa-5668b533ac7e.jpg)