నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ తెరాస పార్టీ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి ఓల్డ్ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ భిక్షపతి అనారోగ్య సమస్య తలెత్తడంతో చికిత్స కోసం మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. విషయం తెలుసుకున్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆయనను వెళ్లి కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు