ఎన్ఏసీ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

  • టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం కు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి సంగారెడ్డి వినతి

నమస్తే శేరిలింగంపల్లి : ఎన్ఏసీ లో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు వేతన భత్యాల కోసం ఆ కంపెనీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి సంగారెడ్డి ఉద్యోగుల సమస్యల పట్ల వినతి పత్రం అందించారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోదండరాం సానుకూలంగా స్పందించారని సంగారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here