పార్టీ పటిష్టతకు పాటు పడండి

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్ కటకం నేత, టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు జహీరుద్దిన్ పాల్గొన్నారు. పార్టీ పటిష్టతకు పట్టుదలతో కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరేలా పనిచేయాలని వారు నాయకులకు తెలిపారు.

చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here