కాలినడక శభరిమలైకి..హాఫిజ్ పెట్ స్వాములు

  • 38 రోజుల్లో పాదయాత్ర పూర్తి

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ గ్రామం నుంచి ఆర్ మల్లేష్ గౌడ్, కైతాపురo మహేష్ అయ్యప్ప మాల దీక్షా స్వీకరించి ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సమక్షంలో హఫీజ్ పెట్ నుంచి పాదయాత్రగా శబరిమలకు బయలుదేరి వెళ్లారు. 38 రోజులలో శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం వారికి పాదాభివందనాలు చేస్తూ అభినందించారు.

స్వాములను అభినందిస్తున్న హఫీజ్ పేట్ గ్రామస్తులు
శబరిమలై లో హఫీజ్ పెట్ కు చెందిన ఇద్దరు స్వాములు ఆర్ మల్లేష్ గౌడ్, కైతాపురం మహేష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here