మాదాపూర్ నవభారత్ నగర్ లో పట్టణ ప్రగతి… పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:ప్రగతి కార్యక్రమాన్ని మాదాపూర్ డివిజన్ పరిధిలోని‌ నవభారత్ నగర్ లో బుధవారం ఏడో రోజున నిర్వహించారు.కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేయడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించారు.ఆయన వెంట జీహెచ్ఎంసీ
అధికారులు, ఏఈ ప్రశాంత్,వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్తీ,నాయకులు సాదిక్, నురుద్దిన్, షేక్ అలీ, వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్,‌ ఎం.డి అంజద్ ఖాన్, శివ, భషీర్, అంజద్ అలీ, మొహమ్మద్ తాజ్, హఫీజ్, కరణ్, ఆయుబ్ పటేల్, ఆఫ్రోజ్, యాదగిరి, మొహమ్మద్ సిరాజ్, సయ్యద్ సిరాజ్,మహిళలు సావిత్రి, మీన, రాములమ్మ,కొండమ్మ, గౌసియ బేగం తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో పాల్గొన్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here