కులమతాలకతీతంగా శ్రీరామనవమి ఉత్సవాలు – కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇలియాస్ షరీప్

నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని మియాపూర్ ‌కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎండి‌ ఇలియాస్ షరీప్ అన్నారు. మియపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇలియాస్ షరీప్ పాల్గొని సీతారామచంద్రస్వాములను దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ రాంచందర్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, మోహన్ ముదిరాజ్, మన్నే సతీష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న ఇలియాస్ షరీప్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here