లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపీణీ

నమస్తే శేరిలింగంపల్లి : లయన్స్ క్లబ్ హోప్ ఆద్వర్యంలో పేద కుటుంబానికి చేయూతనందించారు. ఇందులో భాగంగా శనివారం చందానగర్ హుడా కాలనీలో కుట్టు మిషన్ ను అందజేశారు.

కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్

చందానగర్ హుడాకాలనీకి చెందిన మహేశ్వరికి లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు మహిపాల్ రెడ్డి, శాంతి భూషన్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, మధు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here