కరుణాకర్ రెడ్డీ జన్మదిన వేడుకల్లో… రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వెంకటేశ్వర నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర నగర్ డివిజన్ పీజేఅర్ కాలనీలో బస్తి ప్రజలు, అభిమానుల మధ్య నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు గౌడ్, అరుణ యాదవ్, మణెమ్మ, వెంకట్ రెడ్డీ, రాజు, గణేష్, సాయి యాదవ్, శ్రీకాంత్, జావీద్ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here