గౌతమ్ గౌడ్ ఆద్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హఫిజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హఫిజ్ పెట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ జెండా ఆవిష్కరించారు.

హఫిజ్ పెట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన ప్రభుత్వ విప్ గాంధీ

అనంతరం విద్యార్ధులకు స్కెచ్ పెన్స్, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. హాఫీజ్ పెట్ 109 డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ, హాఫిజ్ పెట్ సాగర్(ఉప్పార్) సంఘం, సాయి నగర్ యూత్ కాలనీ, హాఫిజ్ పెట్ స్టేషన్, BSG ఆటో స్టాండ్, మియాపూర్ X రోడ్ లో బీఆర్ఎ స్ హాఫీజ్ పెట్ 109 డివిజన్ ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

విద్యార్ధులకు స్కెచ్ పెన్స్, మిఠాయిలు పంపిణీ చేస్తున్న గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here