శ్రీరాంనగర్ లోని విఘ్నేశ్వరునికి కార్పొరేటర్ హమీద్ పటేల్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ సందర్శించారు. గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, సెక్రటరీ బలరాం యాదవ్, జంగం గౌడ్, సందీప్, రాజా మోహన్ రావు, రమేష్ యాదవ్, రాము యాదవ్, మల్లిఖార్జున్ రెడ్డి, అంజి రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, డా మల్లేష్, వెంకటేష్ యాదవ్, కృష్ణ యాదవ్, హరి, మొహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాం‌నగర్ లో వినాయకుని పూజలు చేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here