శేరిలింగంపల్లి డివిజన్ లో గణనాధులకు గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి:గణేష్ నవరాత్రోత్సవాలతో పాటు గణేష్ నిమజ్జనోత్సవాలను భక్తులందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని‌ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మజీద్ బండ, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, సురభి కాలనీలలో ఏర్పాటు చేసిన సిద్ది వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్టు మెంబర్ పొడుగు రాంబాబు, నాయకులు రవి యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, బద్దం కొండల్ రెడ్డి, కుంచం రమేష్, వేణు‌గోపాల్ రెడ్డి, లింగారెడ్డి, చింతకింది రవీందర్ గౌడ్, రమణ, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, పద్మారావు, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, అలీ తో పాటు ఆయా కాలనీల అధ్యక్షులు బసవయ్య, కోదండరావు తదితరులు ‌పాల్గొన్నారు.

మజీద్ బండలో గణేశుని పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here