బీహెచ్ఈఎల్ న్యూ ఎంఐజీ సి పార్కు గణేశునికి కత్తి‌ కార్తీక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: బీహెచ్ఈఎల్ న్యూ ఎంఐజీ సి పార్కులో ఏర్పాటు చేసిన ఏకదంత విఘ్నేశ్వరుని పూజా‌ కార్యక్రమానికి టీవీ యాంకర్ కత్తి కార్తీక ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కత్తి కార్తీక గణేశున్ని దర్శించుకున్నారు. కాలనీ అధ్యక్షుడు వినయ్, సభ్యులు వికాస్, వంశీ, దివ్య, సవిత, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు‌ కత్తి కార్తీకను ఘనంగా సన్మానించారు.

న్యూ ఎంఐజీ సి పార్కులోని వినాయక ఉత్సవ సమితి సభ్యులతో కత్తి కార్తీక
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here