వరకట్న వేదింపులు భరించలేక ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: వరకట్న వేదింపులు భరించలేక ఓ మహిళా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ చోటు చేసుకున్నది. పుట్ట హేమలత (20) గృహిణి, భర్త నాగరాజు మియాపూర్ ఎం ఏ నగర్ లో ఉంటున్నారు. అయితే తన అత్తవారి ఇంట్లో వరకట్న వేదింపులు ఎక్కువయ్యాయి. విత్తేని భరించలేక తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లి జయసుధ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

మృతురాలు పుట్ట హేమలత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here