నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ చందనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ చందానగర్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన పాలవెళ్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి శాంతి భద్రతల పరిరక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సిఐ ని కలిసిన వారిలో శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/07/61d8d23e-143f-4e93-afb7-f270f68156ec.jpg)