భవానీ పురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం

నమస్తే శేరిలింగంపల్లి: భవానీ పురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా సుందరం, జనరల్ సెక్రటరీ గా కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా సందీప్, ట్రెజరర్ గా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా రాఘవులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సామ శ్రీనివాస్, అడ్వైసర్ గా లక్ష్మి కాంత్ రెడ్డి, అండ్ రఘునందన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ప్రెసిడెంట్ రఘునందన్ రెడ్డి సేవలు పలువురు కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here