ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన ఆరంభ టౌన్షిప్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆరికెపూడి గాంధీని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆరంభ టౌన్షిప్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆరంభ టౌన్షిప్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, భిఆర్ఎస్ పార్టీ నాయకులు అరుణ శ్రీ, దాసరి సరిత, మాధురి, బసవయ్య, దాసరి నాగరాజు, జనార్ధన్, విక్రమ్ యాదవ్, సాయిరాం, రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here