ఓటర్ నమోదు తప్పనిసరి చేసుకోవాలి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు.

ఓటర్ నమోదు కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ ఐడి కార్డులో సవరణలు ఉంటే వెంటనే మార్పులు చేర్పులు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here