నిరంతర పేద ప్రజా సేవకుడు మాజీ మంత్రి కె. విజయరామ రావు

  • మాజీ మంత్రి కె. విజయరామారావు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన మంత్రులు, కార్పొరేటర్

నమస్తే శేరిలింగంపల్లి: మాజీ సిబిఐ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కె. విజయరామారావు హైదరాబాద్ లో కన్నుమూశారు. మంత్రులు మహమ్మద్ అలీ, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు తో కలసి కె. విజయరామారావు పార్థివ దేహాన్ని వారి స్వగృహంలో సందర్శించి, నివాళులు అర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రార్ధించారు. మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, సంఘ సేవకులు డా. సుకుమార్, డా. సుభాష్ కొండ విచ్చేసి నివాళులు అర్పించారు.

మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కె. విజయరామారావు పార్థివ దేహానికి నివాళుర్పిస్తున్న మంత్రులు, కార్పొరేటర్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here