వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణి

  • కాలనీ లలో పర్యటించి, పరామర్షించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ వరద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు.

ఎల్లంబండ ఎన్టీఆర్ నగర్, సర్దార్ బస్తి కాలనీలోని 124 డివిజన్ సందర్శించి వరద బాధితులకు ఆహార సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆపత్కాలంలో తమ ప్రాంతంలోని ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here