సమసమాజ స్వాప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

  • భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : సమసమాజ స్వాప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా|| బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ మహనీయుడి ఎనలేని దేశ సేవను గుర్తుచేసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

సాయి నగర్ డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం నినాదాలు చేస్తున్న జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అన్నదానం కార్యక్రమంలో భోజనం వడ్డిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here