నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ కు చెందిన తాండ్ర వెంకటేష్ గౌడ్ తండ్రి తాండ్ర సత్యనారాయణ గౌడ్ (76) ఆరోగ్యం బాగలేక ఆదివారం మరణించిన విషయం విదితమే. అయితే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పరామర్శించి ధైర్యం చెప్పారు. హాఫిజ్ పెట్ 109 డివిజన్ బీ అర్ స్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.