పోలింగ్ తీరు విశ్లేషణలో …

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. తమతోటి మిత్రులకు సమయం వెచ్చించి పార్కుల వద్ద, తమ ఇంటివద్ద ఆనందంగా సేద దీరారు. తమ తమ కార్యాలయాల్లో పోలింగ్ పరిశీలన విశ్లేషనలో నిమగ్నమయ్యారు.

తన కార్యాలయంలో వార్తా పత్రికలు చదువుతూ

పోలింగ్ ముగిసిన నేపథ్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ తన కార్యాలయంలో పోలింగ్ తీరు విశ్లేణలో నిమగ్నమయ్యారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఓటింగ్ నమోదైందో తెలుసుకునే పనిలో ఉండగా తీసిన చిత్రమిది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here