నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. తమతోటి మిత్రులకు సమయం వెచ్చించి పార్కుల వద్ద, తమ ఇంటివద్ద ఆనందంగా సేద దీరారు. తమ తమ కార్యాలయాల్లో పోలింగ్ పరిశీలన విశ్లేషనలో నిమగ్నమయ్యారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/IMG-20231201-WA0005.jpg)
పోలింగ్ ముగిసిన నేపథ్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ తన కార్యాలయంలో పోలింగ్ తీరు విశ్లేణలో నిమగ్నమయ్యారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఓటింగ్ నమోదైందో తెలుసుకునే పనిలో ఉండగా తీసిన చిత్రమిది.