మియాపూర్ లో సిద్ధ రామేశ్వర స్వామి 851 జయంతి.. పండ్లు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజవర్గం లోని మియాపూర్ డివిజన్ లోని ఎం ఏ నగర్ , స్టాలిన్ నగర్ లో వడ్డెర సంఘం కులదైవం శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి 851 జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, వడ్డెర సంఘం నాయకులు దండుగుల రామకృష్ణ, దండగుల మహేష్, సంపంగి శ్రీను, పల్లపు బాలప్ప, పల్లపు దస్తప్ప, పల్లపు శ్రీను, రేపని వెంకన్న, వల్లపు హనుమంతు పాల్గొన్నారని శేరిలింగంపల్లి వడ్డెర సంగం అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి తెలిపారు.

సిద్ధ రామేశ్వర స్వామి జయంతి సందర్బంగా పండ్లు పంపిణి చేస్తున్న అఖిలభారత వడ్డెర సంఘం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here