ఆకట్టుకుంటున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్బంగా నిర్వహించే చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. నందిని (యూకే), నిత్యా రెడ్డి ( కాలిఫోర్నియా), ముష్క భరద్వాజ్ ( చెన్నై), యతీశ్వర సాయి ( న్యూయార్క్), మహాలక్ష్మి, గురువు శిరీష దేవులపల్లితో కలిసి భక్తి పాటలు ఆలపించారు. వయోలిన్ పై ఫణి బాల, మృదంగం పై శ్రీనివాస్ సహకరించారు.

రేష్మ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన

బెంగళూరు నుండి విచ్చేసిన నాట్య గురువులు రేష్మ తన శిష్య బృందం తో భరతనాట్య ప్రదర్శనలో మధుర నగరిలో, అమ్మ కవిత్వం, శ్లోక, శివ శంభో, రాధాసమేత కృష్ణ, తిల్లాన కుమారి సాయి నిషిక, కుమారి దర్శిక లు ప్రదర్శించి మెప్పించారు.

గీతాలను ఆలపిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here