అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు కుర్చీల అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, విద్య కల్పన గౌడ్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ వీకర్ సెక్షన్ అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు ఉచితంగా కుర్చీలు అందించారు.

అంగన్ వాడీ కేంద్రంలో కూర్చీలు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, విద్య కల్పన గౌడ్ తదితరులు

ఈ కార్యక్రమంలో పల్నాటి అశోక్, జితేందర్, వెంకటస్వామి సాగర్, యాదగిరి, దయాకర్ రెడ్డి, బొట్టు శ్రీను, హనుమంతు, వినోద్, వెంకన్న, శృతి గౌడ్, షాలిని, నాగమణి పాల్గొన్నారు.

కుర్చీలు అందజేస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here